Breaking: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం!
పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్ చేసింది.
పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్ చేసింది.
వరల్డ్ కప్ లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ సంచనల ప్రకటన చేసింది.