HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
దగ్గుబాటి సురేష్, రానా, అభిరామ్పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేశారన్న అభియోగాలు వీరిపై ఉన్నాయి.
షేర్ చేయండి
AP: ఏఎస్ఐ నా పీక కోశాడు.. బ్లేడు గాట్లతో యువకుడి హల్ చల్!
ఏపీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో సురేష్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. తండ్రిని చంపిన నిందితుల వద్ద పోలీసులు లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేశారంటూ బ్లేడుతో కోసుకుని హల్ చల్ చేశాడు. ఏఎస్ఐ తన పీక సగం కోశాడని ఆరోపిస్తున్నాడు.
షేర్ చేయండి
Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి