Maha Shivaratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు!
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం నుంచే లక్షలసంఖ్యలో శ్రీగిరికి బయల్దేరారు. ఇక ఇవాళ వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి