నేషనల్Srilanka Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ భారత్కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరపగా.. కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీలంక రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. అవగాహన ఒప్పందాలను పాటించాలని సూచించింది. By B Aravind 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంSri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ! శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. By Bhavana 27 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం.. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 16 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn