Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ పురష్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురష్కారాన్ని స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సమేతంగా గురువారం ఢీల్లి వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోబోతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T125800.510.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FiFOvC6UoAExNld-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-26-1-jpg.webp)