TG Crime : ఏడు సంవత్సరాలుగా మూసి ఉన్న ఇల్లు..బాలు కోసం వెళ్లిన యువకునికి షాకింగ్ దృశ్యం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 7 సంవత్సరాలుగా తాళం వేసి శిథిలావస్థలో ఉన్న ఇంటి లోపల మానవ అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమీర్ఖాన్ అనే వ్యక్తి 2015 లో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
/rtv/media/media_files/2025/03/17/vA5hMdADuRlGo9W9KOSV.jpg)
/rtv/media/media_files/2025/07/18/human-skeleton-in-a-haunted-house-2025-07-18-16-57-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-Story.jpg)