Mahakumbh: శివరాత్రి పర్వదినాన కిక్కిరిసిన కుంభమేళా.. ప్రయాగ్రాజ్ ఆఖరిరోజు విశేషాలివే..!
45రోజుల కుంభమేళా శివరాత్రి ఆఖరిరోజు కావడంతో త్రివేణి సంగమానికి భారీగా భక్తులు చేరుకున్నారు. శివరాత్రి కాబట్టి బుధవారం కుంభమేళా కిక్కిరిసిపోయింది. అమృత స్నానాలు చేసిన భక్తులపై పూల చల్లారు. ఈ రోజు ప్రయాగ్రాజ్లో సూపర్ విజువల్స్ ఆర్టికల్లో చూడండి.