మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే మొగ్గు!
మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావిస్తుండటంపై ఆసక్తి నెలకొంది.
/rtv/media/media_files/2024/12/03/Zv8CNb0m9P6X5pSTwpat.jpg)
/rtv/media/media_files/2024/11/24/KZB7VCcRya8Ks7gBh394.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SIVSENA-jpg.webp)