National: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం
భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవ్వనుంది. నది కింద మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు.
భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవ్వనుంది. నది కింద మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు.
తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసర వస్తువులే కాక చమురు లాంటివి కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 48 ఫ్లైట్లను పూర్తిగా రద్దు చేసింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీస్లు నిలిపివేసింది.