Telangana Elections:పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు సాగర్ డ్యామ్ దగ్గర గొడవ అయ్యిందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కావాలనే పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.
/rtv/media/media_files/2024/11/16/ury0UtDg1aTlU08FIlYz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/komatireddy-1-1-jpg.webp)