Mumbai : పారిశుద్ధ్య కార్మికులు బానిసలు కాదు.. ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఓ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పారిశ్యుద్ధ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిని బానిసలుగా చూడకూడదని సూచించింది.