Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్!
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్లో ఉక్రెయిన్కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది.