Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్తో అక్కడ పొడిచి చంపిన భార్య!
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న భర్త అప్పారావును కీర్తన అనే ఇల్లాలు స్క్రూడ్రైవర్తో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి, పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.