అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత
ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి.