ప్రపంచ క్రికెట్లో రోహిత్,విరాట్ తర్వాతే ఎవరైనా..జయసూర్య!
కోహ్లీ,రోహిత్ శర్మల పై శ్రీలంక కోచ్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏ క్రికెట్ ఆటగాడైన వీరిద్దరి తర్వాతనే అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని జయసూర్య కొనియాడాడు. టీ20, వన్డే సిరీస్ ప్రారంభం ముందు జయసూర్య కామెంట్స్ ఆసక్తిగా మారాయి.
/rtv/media/media_files/wunO6hTLTFhInicXJbO9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T162629.513.jpg)