శ్రీలంక హెడ్ కోచ్గా దిగ్గజ క్రికెటర్.. ఎస్ఎల్సీ అధికారిక ప్రకటన!
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్తో జరగబోయే సిరీస్తో ఆయన ప్రయాణం మొదలుకానున్నట్లు SLC అధికారికంగా ప్రకటించింది. 2026 మార్చి 31వరకు కోచ్గా కొనసాగనున్నాడు.
/rtv/media/media_files/2026/03/01/jaya-2026-03-01-11-38-32.jpg)
/rtv/media/media_files/wunO6hTLTFhInicXJbO9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T162629.513.jpg)