Ram charan: చెర్రీ మూవీలో హైబ్రిడ్ పిల్ల..ఇది నిజమేనా?
ఉప్పెన ఫేం బుచ్చిబాబు రామ్ చరణ్ తో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఉప్పెన ఫేం బుచ్చిబాబు రామ్ చరణ్ తో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం.
స్టార్ నటి సాయి పల్లవికి సంబంధించి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రణ్బీర్ కపూర్, నితీష్ తివారి కాంబోలో రాబోతున్న ‘రామాయణం’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రీసెంట్గా సాయి పల్లవి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.
రామాయణం సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాముడి పాత్ర పోషించనున్న రణబీర్ అందుకోసం మద్యానికి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట!. రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది.