RYTHU BANDHU: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి రైతుబంధు?
రైతు బంధు సాయం విడుదలకు నిన్ననే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 29, 30 తేదీల్లో నిధులను విడుదల చేయవద్దని షరతు పెట్టింది. ఇంకా.. సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ముందు 28న ఒక్కరోజే రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసే అవకాశం ఉంది.