Khammam Lovers Incident Latest Updates🔴LIVE : ఖమ్మం కస్తూరి చా**వుకు కారణం | Kasthuri Mother | RTV
నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను వాయిదా వేసేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB)కు పర్మిషన్ ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహించేందుకు ఒకే చెప్పింది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.