Freebies: ఉచితాలపై ఆధారపడొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఉచితాల కోసం ప్రభుత్వంపై ఆధారపడొద్దని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంతంగానే సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవాలని కోరారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న వాటికోసం ప్రభుత్వాలకు ఎక్కువగా ఖర్చులవుతున్నాయని తెలిపారు.
/rtv/media/media_files/2025/12/16/solar-2025-12-16-19-06-55.jpg)
/rtv/media/media_files/2025/01/02/9F6EFHjpc4Xt3BEsqmBU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T163738.390.jpg)