Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం
రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూముల రేట్లను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందజేయనుంది. సెప్టెంబర్ 15 తరువాత భూపరిహారం రైతులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/04/21/LvvkWXVDFJAy5l30KgF7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-11.jpg)