Hyderabad: ఇంటి నుంచి తల్లి గెంటివేత... కుమారులకు షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్ ముసారాం బాగ్కు చెందిన శకుంతలాబాయికి ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. కాగా ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. ఆమె ఆలనా పాలనా చూసుకోకుండా కొడుకులు ఆమెను బలవంతంగా బయటకువెళ్లగొట్టారు.
/rtv/media/media_files/2025/09/16/telangana-2025-09-16-10-00-03.jpg)
/rtv/media/media_files/2025/06/26/revenue-officials-shock-sons-2025-06-26-17-37-52.jpg)