RBI : ఫ్రాడ్ లోన్ యాప్స్ పై కొత్త నిబంధన ప్రవేశపెట్టిన ఆర్ బీఐ!
పెరుగుతున్న సైబర్ మోసాలను తనిఖీ చేయడానికి, RBI (DIGITA) ఏర్పాటును పరిశీలిస్తోంది. దాని సహాయంతో, ఏజెన్సీ డిజిటల్ లోన్ ఇచ్చే యాప్ల వెరిఫికేషన్ను వెరిఫై చేస్తుంది.
పెరుగుతున్న సైబర్ మోసాలను తనిఖీ చేయడానికి, RBI (DIGITA) ఏర్పాటును పరిశీలిస్తోంది. దాని సహాయంతో, ఏజెన్సీ డిజిటల్ లోన్ ఇచ్చే యాప్ల వెరిఫికేషన్ను వెరిఫై చేస్తుంది.
RBI Orders : మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల కోసం ప్రభుత్వ రశీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోతోంది. దీంతో పాటు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్ లో మరిన్ని సైబర్ దాడులు.. మోసాలు జరగొచ్చనీ.. వాటిని ఎదుర్కోవడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలనీ ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. బ్యాంకులపై సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇకపై మన రూపాయి ఇండోనేషియాలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఎటువంటి మారకం చేయకుండానే నేరుగా మన రూపాయల్ని ఇండోనేషియాలో ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
కేవైసీ(KYC) ప్రక్రియను పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపై KYC కోసం మరిన్ని డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు.
ఆర్బీఐ నిబంధనలు పాటించని ఫైనాన్స్ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా IIFL ఫైనాన్స్ సంస్థ కొత్తగా బంగారంపై రుణాలను ఇవ్వకుండా నిషేధం విధించింది. గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో జరుగుతున్న అవకతవకల కారణంగా ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొంది.
సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
పేటీఎం.. పేటీఎం బ్యాంక్ రెండూ వేర్వేరు సంస్థలుగా ఇకపై పనిచేస్తాయని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో సమాచారాన్ని ఇచ్చింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే పేటీఎం షేర్ పెరుగుదల కనబరిచింది.