Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అంత్యక్రియలు అధికా లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా ఆదేశించారు.