Modi Fasting: ప్రధాని మోదీ దీక్ష విరమింపజేసిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఎవరు?
ప్రధాని మోదీ తన 11రోజుల ఉపవాసదీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మోదీకి ఇచ్చారు. స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
/rtv/media/media_files/2025/04/15/1OmxEDN5pshD15P0m2dd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/modi-fasting-jpg.webp)