Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ నిందితులు అరెస్టు..
కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు చేయగా.. దీన్ని మమతా బెనర్జీ సర్కార్ ఖండించింది.