Latest News In TeluguAyodhya Ram Mandir: రామ్ లల్లా విగ్రహం మారిపోయింది..శిల్పి అరుణ్ యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహం..నేను తయారు చేసిన విగ్రహాం ఒకటేనా అనే సందేహం వచ్చిందంటూ శిల్పి అరున్ యోగిరాజ్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత బాలరాముని విగ్రహం మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు. By Bhavana 26 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : పాత విగ్రహం కూడా కొత్త దానితో పాటూ గర్భగుడిలోనే ఉంటుంది-క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ అయోధ్య కొత్త ఆలయంలోకి కొత్త శ్రీరాముడు విచ్చేయనున్నాడు. పాత విగ్రహం స్థానంలో కొత్త రామ్ లల్లాను ప్రాణ ప్రతిష్టచేయనున్నారు. కానీ పాత విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. రెండూ కలిపే గర్భుగుడిలో పూజలందుకోబోతున్నాయి. By Manogna alamuru 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్ అయిన ట్రస్ట్.. అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలోకి తీసుకొచ్చిన బాలరాముడి విగ్రహం పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. By B Aravind 20 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya: ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన బాలరాముడి దివ్యరూపం ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యమంగళ రూపం దర్శనమిచ్చింది. కన్నుల పండుగగా ఉన్న రాముని సుందర రూపాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. కృష్ణశిలతో తయారు చేసిన ఈ విగ్రహం జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. By Manogna alamuru 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya ram Mandir : అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి చిత్రం ! గురువారం ఉదయం అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆలయాధికారులు విడుదల చేశారు. స్వామి వారి ముఖాన్ని పరదాతో కప్పి ఉంచారు. రాముల వారు బాల రామునిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. By Bhavana 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంప్ విడుదల..గర్భగుడిలోకి రాముని విగ్రహం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రదాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. మొత్తం ఆరు స్టాంప్లను విడుదల చేశారు. మరోవైపు అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రతిష్టించారు. By Manogna alamuru 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn