INDIA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్
దేశరాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి కేజ్రీవాల్ భార్య సునీత హాజరయ్యారు. అక్కడ ఆమే కేజ్రీవాల్ పంపిన లేఖను చదివారు. ప్రధాని మోదీయే ఆయనను జైలుకు పంపారని సునీత వ్యాఖ్యలు చేశారు.