Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి తమ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించారు. దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.
రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు నిజామాబాద్ లో కలకలం రేపుతున్నాయి. ఈరోజు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ నిజామాబాద్ కు వెళుతున్నారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ అక్కడ పోస్టర్లు ఉదయం నుంచి దర్శనమిచ్చాయి.