Punjab Floods: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
పంజాబ్లో వరదల కారణంగా సెప్టెంబర్ 7 వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్లకు సెలవులు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ సెలవులు సెప్టెంబర్ 3 వరకు మాత్రమే ఉన్నాయి.