కరెంట్ అడిగినందుకు చంపేశారు!
తాగునీరు, కరెంట్, విద్య ప్రజల కనీస అవసరాలు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బీహార్ ఒకటి. కరెంట్ కొరత తీర్చమన్నందుకు బీహార్ సర్కార్ సామాన్యుల పై తన ప్రతాపాన్ని చూపించి...ముగ్గరిని బలి తీసుకుంది. ఈ ఘటన బుధవారం కతీహార్ జిల్లాలో చోటు చేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T150732.664-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/police-open-fire-at-protest-for-regular-electricity-jpg.webp)