• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » కరెంట్‌ అడిగినందుకు చంపేశారు!

కరెంట్‌ అడిగినందుకు చంపేశారు!

Published on July 27, 2023 9:45 am by Bhavana

తాగునీరు, కరెంట్‌, విద్య ప్రజల కనీస అవసరాలు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరెంట్‌ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బీహార్‌ ఒకటి. కరెంట్‌ కొరత తీర్చమన్నందుకు బీహార్‌ సర్కార్‌ సామాన్యుల పై తన ప్రతాపాన్ని చూపించి...ముగ్గరిని బలి తీసుకుంది. ఈ ఘటన బుధవారం కతీహార్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Translate this News:

తాగునీరు, కరెంట్‌, విద్య ప్రజల కనీస అవసరాలు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరెంట్‌ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బీహార్‌ ఒకటి. కరెంట్‌ కొరత తీర్చమన్నందుకు బీహార్‌ సర్కార్‌ సామాన్యుల పై తన ప్రతాపాన్ని చూపించి…ముగ్గరిని బలి తీసుకుంది. ఈ ఘటన బుధవారం కతీహార్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

police open fire at protest for regular electricity

నిత్యం విద్యుత్‌ కోతలతో విసిగిపోయిన జనం..ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు వారి మీద కాల్పులు జరిపారు. కరెంటు కావాలని అడిగిన పాపానికి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు మరణించారు.

రోజులో కనీసం ఒక గంట కూడా పూర్తిగా కరెంట్‌ ఉడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నమంటూ స్థానికులు బార్సోయ్‌ బ్లాక్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమం చేపట్టిన వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఈ విషయం కతీహార్‌ జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కూడా భారీగా బలగాలతో మోహరించారు.

ఓ నిరసనకారుడు మాట్లాడుతూ ‘శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం. కానీ పోలీసులు మాపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురికి బుల్లెట్‌ గాయాలు కాగా.. ముగ్గురు మరణించారు’ అని తెలిపారు.

Primary Sidebar

Weight loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Weight loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

Scholarship: విద్యార్థులకు శుభవార్త...స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

Scholarship: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

Bank Jobs :  నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!!

Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!!

devara movie release date announced.

movies:భారీ ధరకు అమ్ముడబోయిన దేవర డిజిటల్ రైట్స్

chandrababu another petition hearing in high court today

chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Tomorrow-is-the-last-date-for-Tet-applicationts

TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!!

pacific lamprey

pacific lamprey fish:45 కోట్ల ఏళ్ళ చేప…ఇప్పటికీ జీవించే ఉన్నాయి.

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online