Proddatur : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) కి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ (YCP) కార్యకర్తలను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి విధులకు ఆటంకం కలిగించారంటూ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు రాచమల్లుతో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై 353 ,506తో మరికొన్ని సెక్షన్ల కింద కేసు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Kadapa : ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు!
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి విధులకు ఆటంకం కలిగించారంటూ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. రాచమల్లు, మునిరెడ్డిపై 353 ,506తో పాటు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Translate this News: