BUS accident : బాపట్ల జిల్లా జాతీయ రహదారి పై ట్రావెల్ బస్సు బోల్తా...స్పాట్లో 38 మంది ప్రయాణికులు
బాపట్ల జిల్లా,పర్చూరు మండలం మార్టూరు జాతీయ రహదారి NH -16 పై ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి అమలాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు రాజువాలెం హైవే రెస్ట్ ఏరియాలో అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t064943-2026-01-22-06-50-01.jpg)
/rtv/media/media_files/2025/05/02/LSCqzZvwDSPZR0QeGrVV.jpg)