Rahul Gandhi : కృష్ణుడిగా రాహుల్ గాంధీ.. అర్జునుడిగా అజయ్ రాయ్..కాన్పూర్ లో వెలిసిన పోస్టర్లు!
కాన్పూర్ లో జరగనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో రాహుల్ గాంధీని కృష్ణుడిగా.. అజయ్ రాయ్ ను అర్జునుడిగా చిత్రీకరించారు.