రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్ కింద బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత వర్షాకాలంలో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
/rtv/media/media_files/2025/01/09/NGrSpF9q4xq5Gq6hWAAm.jpg)