AP : ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 80. 66 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.