Parliament Attackers : ఇంజనీర్, లెక్చరర్, రిక్షా డ్రైవర్...పార్లమెంటు దాడి చేసింది వీళ్ళే
పార్లమెంటు లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్
పార్లమెంటు లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులు పోలీసులకు తారసపడడంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..వారు నదిలోకి దూకేశారు. ఈ ఘటన రాంచీలో చోటు చేసుకుంది. పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలో 545 ఎస్సై పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో అక్కడి హైకోర్టు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కొందరు అభ్యర్థులు కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న కారణంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
సూర్యాపేట జిల్లాలో రెండు అనుమానస్పద హత్య కేసులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించగా.. మరో మహిళ తన భర్తను హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వీళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చివరికి ఈ రెండు కేసులను విజయవంతంగా చేధించారు.