Union Budget 2024: పేదలకు 3 కోట్ల ఇళ్లు.. ఆ అర్హతలు ఉంటే చాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ దేశంలో సొంత ఇంటి కల కనేవారి కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత ఇళ్లు లేనివారి కోసం పీఎం ఆవాస్ యోజన పధకం కింద 3కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.