పింక్ బుక్లో వాళ్లు పేర్లు.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మైంటైన్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.