Crime News: భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు
భార్య, ఆమె బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు.
/rtv/media/media_files/2025/09/15/married-woman-dies-after-medical-treatment-is-delayed-2025-09-15-07-18-16.jpg)
/rtv/media/media_files/2025/07/23/piduguralla-crime-2025-07-23-08-52-30.jpg)