AP News : నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్లో...
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి యూనిఫాంతో రాలేదని పీఈటీ గుంజీలు తీయించడంతో పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు.
/rtv/media/media_files/2025/10/11/physical-education-teachers-2025-10-11-13-49-51.jpg)
/rtv/media/media_files/2025/07/27/pet-given-as-punishment-30-people-fell-ill-2025-07-27-10-29-23.jpg)