మహిళా బిల్లుకు మేము పూర్తి మద్దుతునిస్తున్నాం-సోనియా గాంధీ
పార్లమెంటు సమావేశాల్లో మూడవ రోజు చర్చ ప్రారంభం అయింది. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రకటించారు.
పార్లమెంటు సమావేశాల్లో మూడవ రోజు చర్చ ప్రారంభం అయింది. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రకటించారు.
కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది.