Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు! ఎక్కడెక్కడంటే?
డిసెంబర్ 13న పార్లమెంట్ను కుదిపేసిన భద్రతా ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు బృందాలను పంపింది.