budget session 2025 : నేడే కేంద్ర బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు వరాలు!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎకనామిక్ సర్వే నివేదికను రిలీజ్ చేస్తారు.