Paris Olympics 2024 : నిరాశ పరిచిన సాత్విక్-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్ క్వార్టర్స్లో ఓడిన ఇండియా
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి నిరాశ పరిచారు. గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది.