Nagarkurnool : నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, పాత పునాదులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సిఫార్సు చేయటంతో కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/10/acb-2025-10-10-18-59-55.jpg)
/rtv/media/media_files/2025/07/23/panchayat-secretaries-2025-07-23-12-03-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/elr.jpg)