బాలీవుడ్ హీరోలకు కేంద్రం నోటీసులు
బాలీవుడ్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై వీరి ముగ్గురికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
బాలీవుడ్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై వీరి ముగ్గురికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.