జై మోదీ.. ఆపరేషన్ సింధూర్ పై పాక్ పౌరిడి మాటలింటే.. ! | India Pak War BIG Updates | PM Modi | RTV
భారత్ vs పాకిస్తాన్ వార్ నేపథ్యంలో మహబూబాబాద్కు చెందిన మాజీ సైనికుడు శ్రీనివాస్ RTVతో ఇంటర్వ్యూలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. యుద్దం కోసం తరలిరండి ప్రజలరా అంటూ పిలుపునిచ్చారు. తన ఆస్తి అమ్మి అయినా తాను వెళ్తానని తెలిపారు.