ఇరాన్తో సరిహద్దుని మూసివేసిన పాకిస్తాన్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో ఆ దేశానికి ఉన్న సరిహద్దుని సోమవారం నుంచి మూసివేసింది. చాఘి, వాషుక్, పంజ్గుర్, కెచ్, గ్వాదర్ ఐదు జిల్లాల్లో సరిహద్దు క్లోస్ చేసింది పాకిస్తాన్.