Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
ఒవైసీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం జరిగిన వెంటనే చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఈ రోజు బండి సంజయ్ పరామర్శించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి